Home » FACTORY
ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు...
పిల్లలు, పెద్దలు ఐస్ క్రీమ్స్, ఐస్ ఫ్రూట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే రీసెంట్గా ఓ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రత తీసుకోకుండా కార్మికులు తయారు చేస్తున్నవిధానం జనాలకు కోపం తెప్పించింది.
తూర్పు గోదావరి జిల్లా బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ఇవాళ ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బందపురం సమీపంలో పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీ ఉంది. అందులో బాయిలర్ క్లీన్ చేస్తున్న ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురికావడంతో గమనించిన తోట�
Task force Attacks Chicken Swords Factory : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కోడి పందాల కోసం పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. కోళ్ల పందాలు అంటే మామూలు కాదు. కొందరు కోళ్ల పందాలు మామూలుగా నిర్వహిస్త�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంత�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారు
పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బైరక్ పూర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (మే 9,2019) రాత్రి బరక్ పురాలోని బిల్కుండా గ్రామ పంచాయితీలోని ఓ ఫ్యాక్టరీలో చెలరేగాయి. ఆ మంటలు మరో రెండు ఫ్యా�
హైదరాబాద్: నాచారంలోని ఓ మందుల తయారీ ఫ్యాక్టరీ పై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారానికి అధికారులు నేడు చెక్ పెట్టారు. ఫ్యాక్టరీపై దాడి చేసి, మందు తయారీకి ఉపయోగి�
ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్�