Home » FAILED
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�
అమ్మకోసం అల్లాడిపోయే పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నల్లమల అడవుల్లో తల్లి పులి కోసం గాలిస్తున్నారు. తల్లి పులి ఉందనే ప్రాంతానికి పిలికూనల్ని తీసుకెళ్లినా తల్లిపులి మాత్రం పిల్లల వద్దకు రా�
ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మం�
గుజరాత్ బాధ్యతల్ని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు అప్పగించారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే, సరైన ప్రయత్నాలే చేయలేదనడమే సమంజసం. పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయారు. అభ్�
హైదరాబాద్ పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ లో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలివేలు చనిపోయారని కుటుంబ సభ్యులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వ�
కృష్ణా జిల్లా పోలీసులు కిడ్నాప్ యత్నాన్ని విఫలం చేశారు. సాంకేతికత సహాయంతో అతి తక్కువ సమయంలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లోనూ ఇంకా పలు చోట్ల మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఆచార వ్యవహారాల పేరుతో ఇంకా పలువురు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్
Congress government collapsed in Puducherry : అంతా ఊహించిందే జరిగింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలం అయ్యింది. దీంతో రాజీనామా లేఖతో రాజ్భవన్కు సీఎం నారాయణస్వామి బయల్దేరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయ�