పెళ్లి సంబంధం వద్దన్నారనే కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ డైరెక్టర్ పేరుతో ఒక వ్యక్తి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడని బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.
Facebook : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ కార్యకలాపాలు మాత్రం ఆపటంలేదు.లాక్ డౌన్ కష్టాలు వెళ్లబోసుకుంటూ ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బంధువున లక్షరూపాయలకు మోసంచేసిన ఘటన ముంబై లో వెలుగు చూసింది. ముం
fake Face Book account : సోషల్ మీడియాను కేటుగాళ్లు తెగ వాడేస్తుంటారు. ఇనస్టా గ్రాంలో ఫోటోలు, ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు….. డేటింగ్ యాప్ లు …. ఇలా అవకాశం ఉన్నంత వరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తూనే ఉంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ న�