Home » fake go
ఐదుగురు అధికారులకు పదోన్నతి వచ్చిందంటూ ఓ నకిలీ జీఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసిన ఆ ఐదుగురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
భారత్ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని