Home » Falak Numa
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే త
గత 15 నెలలుగా సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వే వర్క్షాప్ కే పరిమితమైన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. గతంలో 121 సర్వీసులు తిరుగుతుండగా ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడ�