falaknuma

    పాతబస్తీకి మెట్రో.. 8న నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన, రూ.2వేల కోట్లతో..

    March 4, 2024 / 10:43 PM IST

    ఈ మెట్రో పనులు పూర్తైతే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

    Hyderabad : తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

    August 30, 2021 / 09:20 AM IST

    తండ్రి మరణం తట్టుకోలేని కుమారుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహ్నుమ ప్రాంతంలో చోటుచేసుకుంది.

    Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

    June 22, 2021 / 09:27 AM IST

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు

    ముహూర్తం ఫిక్స్.. ఫలక్‌నుమాలో పెళ్లి..

    July 2, 2020 / 12:23 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల పెళ్లి తేది ఖరారైంది. వాస్తవానికి నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా �

    JBS To MGBS మెట్రో : ఫలక్ నుమా పనులు ఎప్పుడు ? ఓవైసీ ట్వీట్

    February 6, 2020 / 07:30 AM IST

    హైదరాబాద్‌లో మరో మెట్రో రైలు కూత పెట్టనుంది. JBS To MGBS మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2020, ఫిబ్రవరి 07వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అయితే..దీనిపై MIM అ�

    వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

    May 5, 2019 / 07:01 AM IST

    హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర

10TV Telugu News