Home » families
వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు.
తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
శివకాశి బ్లాస్ట్లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మొత్తం 133 కుటుంబాలకు 7కోట్ల 95 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలపై విపత్తుల నిర్వహణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.
కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించిం�
ఇంగ్లాండ్లో మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఆటగాళ్లకు BCCI పెద్ద ఉపశమనం ఇచ్చింది.
తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో సంక్షేమపథకాలు అందుకుంటున్న కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా కుటుంబాలకు అందిన వివిధ పథకాల వివరాలను సీఎం లేఖలో పేర్కొన్నారు.
టీమిండియా క్రికెటర్లు గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటనలో భాగంగా ఫ్యామిలీలతో సహా బయల్దేరారు. వారుచేరుకున్న ఫొటోలను బీర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ‘దుబాయ్
వరద ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని, మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని, ఖర్చు విషయంలో వెనుకాడ వద్దన్నారు సీఎం జగ�