Home » family
కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ...మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.
గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ షరతు విధించింది.
తనకు రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు.
ఆసుపత్రికి రాగానే..వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ కొంతమంది డాక్టర్లు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దారుణాలకు తెగబడుతున్నాయి. వైద్యుల క్రూరత్వానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాగే..ఓ వ
Rajasthan Four of former BJP Leader suicide : బీజేపీ రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు మదన్లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర బీజేపీ వర్గంలో కూడా కలకలం రేపుతోంది. మదన్లాల్ సైనీ 2019
Woman Shamed, Forced To Walk With In-Laws On Shoulders : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త నుంచి విడిపోయి వేరోకరితో సహజీవనం చేస్తున్న మహిళకి గ్రామస్తులు దారుణ శిక్ష విధించారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలోని సాగై మరియు బన్స్ ఖేడీ గ్రామలమధ్య ఈదారుణం చోటు చేసుకుంద�
BJP Worker Murder: బర్త్ డే పార్టీలో జరిగిన వాదనలో 25సంవత్సరాల బీజేపీ కార్యకర్తను కత్తితో పొడిచి చంపేశారు. రోహిత్ శర్మ అలియాస్ రింకూ శర్మ అనే వ్యక్తిపై మతాంతర విద్వేషాలే ప్రాణం తీశాయని.. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్
వాస్తవాలు, సహజ దృశ్యాలు.. రోజువారీ కార్యకలాపాలు తెర మీదకు వస్తే చాలా అందంగా.. ఆకట్టుకునేలా కనిపిస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. మనలాగే, మన చుట్టూ ఉండే పాత్రల్లాగే.. ఆకట్టుకునేలా.. ఆసక్తి పెంచేలా సినిమా రూపొందిస్తే అది కచ్చితంగా విజయం సాధిస�
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �
Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు,