Home » family
Hyderabad: యునైటెడ్ స్టేట్స్లోని జార్జియాలో 37ఏళ్ల హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని హత్య చేశారు. ఇంటి బయట పడి ఉన్న మృతదేహానికి పలు కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కుటుంబం కోరుతుంది. మొహ
5 Members of Family found dead in their residence : అసోంలోని కోక్రాఝూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అసోం-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని తుల్సిబిల్ పట్టణంలో సోమవ�
Prisoners Urge Govt To Resume Mulaqat : కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని ఎదురుగా చూసుకోలేక, మనస్సు విప్పి మాట్లాడలేక ఆవేదనతో గడుపుతున్నారు ఖైదీలు. ఆన్లైన
4 Of Family Mortgaged Delhi Metro Land బ్యాంకు లోను కోసం ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్థలాన్నే తాకట్టు పెట్టారు. మెట్రో స్థలం ఒక్కటే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న భూములను ఎంచుకొని, నకిలీ పట్టాలు సృష్టించి, వాటినే మళ్లీ మళ్లీ తాకట్�
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
వివాహేతర సంబంధాలు కుటుంబాల పరువును బజారుకీడుస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన జీవితాల్లో శోకాన్ని నింపుతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబ పోషణ మరిచిన భర్తలకు భార్యలు దేహశుద్ది చేస్తున్న ఘటనలు ఉమ�
సంవత్సరన్నర కాలంపాటు కనిపించకుండాపోయిన మహిళ తండ్రి, సోదరుడు జైళ్లో ఉండగా తిరిగొచ్చింది. ఇది బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వాళ్లు జైలుకెళ్లింది ఆ మహిళ మర్డర్ కేసులోనే. అమ్రోహ పోలీసులు తండ్రి సురేశ్, సోదరుడు రూప్ కిషోర్, మరొక కుటుంబ సభ్య�
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా ఆయన ఆరోగ్య సమాచారం తెలియడం లేదని, కరోనాకు సంబంధించిన చికిత్స విషయం త�
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విజయనగర్ ప్రాంతంలో జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సిసిటివి ఫుటేజీలో విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెతో మోటారుసైకిల్�
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల