family

    చావే పరిష్కారమా : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

    March 16, 2019 / 06:47 AM IST

    ఆర్థిక ఇబ్బందులు..తగాదాలు..ఇతరత్రా కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. దీనికంతటికీ కారణం ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతున్నా�

    నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు

    February 23, 2019 / 09:43 AM IST

    భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాతృభాష పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలంటూ ఆయన కోరారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు వెంకటాచలంలో విలేఖర�

    ర‌క్తం మ‌రుగుతోంది : బుడ్గామ్ సీఆర్పీఎఫ్ క్యాంప్ కి జ‌వాన్ల‌ మృతదేహాలు

    February 15, 2019 / 07:47 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. �

    ఆధార్ మస్ట్, కుటుంబంలో ఒక్కరికే : పీఎం కిసాన్‌కు కండీషన్స్

    February 5, 2019 / 02:05 AM IST

    ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇటీవల ప్రవేశపెట్టిన

    లంచం కోసం భిక్షాటన : అయ్యో అన్నం పెట్టే అన్నదాతకు ఎంతకష్టం

    January 26, 2019 / 02:37 PM IST

    జయశంకర్ భూపాలపల్లి : అన్నదాత రోడ్డెక్కాడు.. జోలి పట్టి బిక్షమెత్తాడు.. గిట్టుబాటు ధర కోసమో.. పంట నష్ట పరిహారం కోసమో కాదు. ఆకలి తీర్చుకోవడానికి అంతకన్నా కాదు.. తహశీల్దారుకు లంచం ఇవ్వడానికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు దంపతుల భిక్షాటన రాష్ట

    కనకదుర్గను గెంటేసిన అత్తింటివారు

    January 23, 2019 / 08:19 AM IST

    తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకం

    పందుల్లా ఉన్నారు.. మాదేశం వదిలిపోండి: బ్రిటీషర్స్ పై ఆగ్రహం 

    January 16, 2019 / 08:01 AM IST

    బ్రిటన్ కుటుంబంపై న్యూజిలాండ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పందుల కంటే అధ్వాన్నంగా వున్నారు.. జలగల్లా మా దేశాన్ని పీల్చేస్తున్నారు.

    కుటుంబంతో మిచెల్ 15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు

    January 14, 2019 / 11:53 AM IST

    అగస్టా  వెస్ట్ లాంగడ్ కేసులో మధ్యవర్తి మిచెల్ కు వారంలో ఒకరోజు 15 నిమిషాలు తన కుటుంబంతో, లాయర్లతో  మాట్లాడేందుకు సోమవారం(జనవరి14,2019) సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. కుటుంబం, స్నేహితులు, లాయర్లతో మాట్లాడేందుకు ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకొనే

    అప్పుడు కాంగ్రెస్…ఇప్పుడు బీజేపీ : CBI అంటే వర్రీ లేదన్న అఖిలేష్

    January 9, 2019 / 05:33 AM IST

    సీబీఐ దాడులకు తానేమీ భయపడబోనన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమమైనింగ్ కేసులో తనపై సీబీఐ విచారణ జరుగుతందని అఖిలేష్ అన్నారు. మంగళవారం తన ఇంట్లో భార్య డింపుల్ యాదవ్, పిల్లలతో కలిసి ఉన్న ఫొటోని అఖిలేష్

10TV Telugu News