Home » family
అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామకృష్టంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. డాక్
మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారో
మహబూబాబాద్ : పాము.. పగ పట్టి కాటేసింది అంటుంటారు..కొన్ని సందర్భాల్లో.. మరి ఈ పాము పగ పట్టిందో లేదో తెలియదు కానీ ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసి వారు కుటుంబాల్లో విషాదాన్నినింపి తాను మరణించింది. వివరాల్లోకి వెళితే ….మహబూబా బాద్ జిల్లా నర్సి�
ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోర దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా నగర్ మాయావ�
హైదరాబాద్లో ఓ నకిలీ ఏజెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూతురును తీసుకెళ్లిన నకిలీ ఏజెంట్లు తమను మోసం చేశారని..దోహాలో ఉన్న కుమార్తెను క్షేమంగా తీసుకొచ్చే విధంగా చూడాలని బాధిత కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : బంధాలు,అనుబంధాలు లే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్ లోని అధికార నివాసంలో ఎందుకు తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటడం లేదో తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి ఖచ్చితంగా ఉంటుంది.తన తల్లి,ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో,ఎలా ఉంటున్నా�
కర్నూలు: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది… ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా సంచలనం రేగింది. నందికొట్కూరులోని బ్రహ్మంగారిమఠంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా భార్య, భర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు�
నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�
వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర