Home » family
ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి భార్య మీద కోపంతో, ఆమె కుటుంబంపై పగ పెంచుకుని నలుగురిని చంపేశాడు. అనంతరం ఉన్మాది చివరికి ఉరి వేసుకుని చనిపోయాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా క�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్లోని అనాజ్ మండీలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఇవాళ(డిసెంబర్-8,2019)ఉదయం 5గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ముషార్�
ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
దుర్మార్గుల చేతిలో చిత్రహింసలకు గురై..నరక యాతన అనుభించిన దిశ ఉసురు..నిందితుల కుటుంబ సభ్యులను తగిలింది. అయినవారిని కోల్పోయి కంటికి మంటికీ ఏకధాటిగా ఏడుస్తున్నారు నిందితుల కుటుంబ సభ్యులు. ఎన్ కౌంటర్ లో కుక్క చావు చచ్చినవారి కోసం విలపిస్తున్న�
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే�
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�