Home » family
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ
మద్యానికి బానిసైన ఓ మానవ మృగం కుటుంబంపైనే కన్నేసింది. తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఇంట్లోని కన్నతల్లితో సహా సోదరి, సోదరుడి భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొడుకు దురాక్రమాలను చూసి తట్టుకోలేని కుటుంబ సభ్యులు చివర�
న్యూజిలాండ్ కి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేఫ్ వర్కర్ తన రెండేళ్ల కుమార్తెను బిల్లుపై ‘భయపెట్టే పిల్లవాడిగా’ అభివర్ణించడంతో ఒక మహిళ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. న్యూజిలా�
సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చ�
మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన
కుటుంబంతోపాటు నలుగురు పిల్లలు కొత్త కోడలిని వరకట్నం కోసం వేధించారు. కుటుంబంతోపాటు పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్క
సెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ మరణాలు అత్యధికంగా నమోదవుత�
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. �