Home » family
అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR కీలక పాత్ర ఉంది. పార్టీని ఘన విజయం వైపు నడిపించిన కేటీఆర్ 2020, జనవరి 26వ తేదీ రాత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు గ్రాండ్ వెల్ క�
రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు కుటుంబసభ�
అనగనగా ఒక రాణి..అలాంటి ఇలాంటి రాణి కాదామె..ఒకప్పుడు భూమండలాన్ని అంతటినీ పాలించిన వంశపు మహారాణి..అంత గొప్ప రాణి కూడా ఇప్పుడు మనవడు కొట్టిన దెబ్బకి విలవిలలాడుతోంది..రాచరికపు మర్యాదకి మంట పెడుతున్నారంటూ ఆగ్రహించిందా రాణి..ఇంతకీ ఎవరీ రాణి..ఆమె మన
వెటరన్ హీరోయిన్, APIIC ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా చేస్తూ సంక్రాంతి టీవీ ప్రోగ్రామ్లలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ లలో పాల్గొంటున్న రోజా �
నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. తల్ల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ పెట్రోల్ పేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రీ కూతురు మృతి చెందారు. తల్లి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చిన్నంబావి మండలం..అ�
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజధాని రైతులకు అండగా.. ఇవాళ(01 జనవరి 2020) రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని..
ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. వివాహ బంధంతో ఒక్కటై వందేళ్ల జీవితంలో తన వెంట నడిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే ఎంత కుమిలిపోతారో మాటల్లో చెప్పలేం. అలాంటి బంధాలు అనుబంధాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా మ
కర్నూలు జిల్లాలో టిక్టాక్ మోజులో ఓ మహిళ ఫ్యామిలీని వదిలేసింది.