Home » Fan
రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగింది?
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక మాధ్యమాల్లో మయా యాక్టివ్గా ఉంటాడు. తనకు ఏదీ అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు.
దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు తమ అధికారిక ట్విటర్ ఖాతా బ్లూ టిక్ లను కోల్పోయారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ఈవెంట్లో షకీబ్ అల్ హసన్ కోపంతో అభిమానిని కొట్టాడు. షకీబ్ ఒక ప్రచార కార్యక్రమంలో తన కోపాన్ని అదుపు చేసుకోకుండా ఆవేశంతో అభిమానిని క్యాప్తో కొట్టాడు.
తమకు నచ్చిన కొటేషన్లతో ఆటగాళ్లపై ఫ్యాన్స్ ప్లకార్డులతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. అయితే, ఈ ప్లకార్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు స�
అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ధ్యాంక్యూ’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన....
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు కొన్ని కోట్లాది మంది గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడి చేసే ఫ్యాన్స్ కొందరు ఉంటే.....
2021 ఐపీఎల్ (IPL) తుది జట్టు నుంచి ఎవరు తప్పించారని ఓ అభిమాని ప్రశ్నించాడు. అయితే..దీనికి ఆ వ్యక్తి పేరు చెప్పకుండా..ఫన్నీ ఎమోజీలతో బదులివ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ.. దానికి సంబందించిన ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు మనుషులను కలచివేస్తుంటే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి.