fani cyclone

    నాసా ఫొటోలు: తుఫాన్ దెబ్బకు ఒడిశా అంధకారం

    May 9, 2019 / 06:14 AM IST

    200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అలజడులు సృష్టించిన ఫణి తుఫాన్ వల్ల ఘోరంగా నష్టవాటిల్లింది. విద్యుత్ సరఫరా స్తంభించడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. మే3న జరిగిన ఫొని తుఫాన్‌కు ముందు, ఆ త‌ర్వాత ఆ న‌గ‌రాల్లో ఉన్న విద్యుత్ వెలుగుల గురించి నాసా

    ఎందుకీ మౌనం : ఎన్నికల తర్వాత ఏపీకి దూరంగా జగన్

    May 7, 2019 / 07:25 AM IST

    వ‌చ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జ‌గ‌న్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగ‌తి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేదంటూ అయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎన్నికలు జరిగి నెల రోజ�

    మమత పెద్ద అహంకారి :రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు

    May 6, 2019 / 09:37 AM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఒడిషా,బెంగాల్ లో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ ఇప్పుడు రాజకీయ ప్రచారస్త్రంగా మారింది.ఫొని తుఫాన్ విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఘాటు విమ�

    బంగ్లాదేశ్‌లో ఫొని బీభత్సం: 15మంది మృతి

    May 5, 2019 / 04:04 AM IST

    మూడు రాష్ట్రాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ చేరింది. బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన ఫొని తుఫానక అక్కడ బీభత్సం సృష్టించింది. తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేయగా.. ఆ దేశంలో తుఫాను ప్రభావంతో

    టెంట్లు కూలిపోయాయి : ఎవరెస్ట్ ను తాకిన తుఫాన్ గాలులు

    May 4, 2019 / 03:43 AM IST

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�

    ఈసీపై బాబు ఫైర్ : మోడీ మీటింగ్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు

    May 3, 2019 / 11:32 AM IST

    మరోసారి ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్‌పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్‌ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని తుఫాన్‌పై ఈసీకి లేఖ రా�

    ఫోని తుఫాను తప్పింది: వరదల ముప్పు ఉంది : కలెక్టర్ నివాస్ 

    May 3, 2019 / 06:53 AM IST

    శ్రీకాకుళం : ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను దాటిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. కానీ తుఫాన్ ఒడిశా తీరం దాటినా అనంతరం  భారీ వర్షాలు కురుస్తాయని..దీంతో వరదలు వచ్చే అవకాశముంటుందని..కాబట్టి నదీ తీరంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర�

    ఫోని ఎఫెక్ట్ : బీచ్ ల నుండి వెళ్లిపోవాలంటు బెంగాల్ సర్కార్ ఆదేశాలు 

    May 3, 2019 / 04:17 AM IST

    కోల్‌కతా : ‘ఫోని’ తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమయ్యాయి.  ఈ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున�

    ఉత్తరాంధ్రపై ఫొని తుఫాన్ ప్రభావం : అంధకారంలో సిక్కోలు

    May 3, 2019 / 03:08 AM IST

    ఫొని తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంధకారంలో మగ్గిపోతోంది. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే… చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా ఊగిపోతున్నా�

    తీరం దాటే వరకు బయటికి రావొద్దు : సూపర్‌ సైక్లోన్‌గా ఫోని

    May 2, 2019 / 04:06 PM IST

    ఫోని తుపాన్‌ సూపర్‌ సైక్లోన్‌గా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 19 కిమీ వేగంతో కదులుతోంది. దక్షిణ ఒడిశా వైపు దూసుకెళ్తోంది.  శుక్రవారం (మే 3,2019) పూరీ దగ్గర తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద�

10TV Telugu News