Home » Farest Officers
కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబండి కలకలం రేపింది. స్థానికంగా చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.
కోస్తా ప్రజలను పులి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పులి.. బుధవారం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో సంచారంతో స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.
Telangana:తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ బాద్ జిల్లా బావురుగొండలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. కడుపు మండిన ఆదివాసీలు కదం తొక్కారు. సంప్రదాయ ఆయుధాలతో ర్యాలీ నిర్వహించారు. తమ హక్కులను కాపాడుకునేందు కర్రలు,కత్తులు,బరిసెలు,విల్లంబులతో కదం తొక్కారు. ఈ �