FARM BILLS

    మొదటి రోజే సాగు చట్టాల రద్దు

    November 29, 2021 / 04:12 PM IST

    మొదటి రోజే సాగు చట్టాల రద్దు

    Farmers Protest:రైతు ఉద్యమానికి ఏడాది

    November 26, 2021 / 02:59 PM IST

    రైతు ఉద్యమానికి ఏడాది

    మోడీకి రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు…నిర్మలాసీతారామన్

    October 7, 2020 / 05:00 PM IST

    NIRMALA SITARAMAN ON FARM BILLS కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్​, నూజివీడు సబ్ కలెక్టర్, ఇతర బీ�

    Farm bills : రాష్ట్రపతి భవన్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పుపెట్టి రైతుల ఆందోళన

    September 28, 2020 / 02:47 PM IST

    Farm bills (వ్యవసాయ బిల్లు)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ వింగ్ సోమవారం.. ట్రాక్టర్ ను తగులబెట్టి ఆందోళన చేపట్టారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే రాజ్‌పథ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ‘మన దేశ దొంగలే రైతుల రక్తం, చెమటను దోచుకుంటున్నారు. దేశం

    3వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

    September 27, 2020 / 07:37 PM IST

    ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు. దీంతో పార్లమెంట్ వర

    కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    September 27, 2020 / 05:16 PM IST

    రైతుకు మార్కెట్ స్వేచ్ఛ, వ్యవసాయ రంగం బలోపేతం అంటూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్ష�

    కరోనా భయం : Parliament Monsoon Session నిరవధిక వాయిదా

    September 23, 2020 / 08:54 AM IST

    Parliament : సమావేశాలు నిరధికంగా వాయిదా పడనున్నాయి. అక్టోబర్‌ ఫస్ట్‌ వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మరో 8 రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం నెలకొంది. దీంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు పార్�

    కిసాన్ బిల్లు 2020: రైతులపై డెత్ వారెంట్ అంటున్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా నిరసనలు

    September 22, 2020 / 07:11 AM IST

    రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తరువాత, కాంగ్రెస్ ఈ బిల్లుపై దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది. ఈ బిల్లులో ప్రతిపాదిత చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మరియు పేదల నుంచి రెండు కోట్ల సంతకాలను సేకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమ

    వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా : 24 నుంచి కాంగ్రెస్ నిరసనలు…రాష్ట్రపతికి 15 పార్టీల లేఖ

    September 21, 2020 / 09:59 PM IST

    వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట�

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

    September 20, 2020 / 07:15 PM IST

    మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్‌సభ ఆమోద

10TV Telugu News