-
Home » FARM LAWS
FARM LAWS
MSP Price: “కనీస మద్దతు ధర” అంశంపై అతిత్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం
March 29, 2022 / 09:50 PM ISTకనీస మద్దతు ధర (MSP) నిర్ణయించేలా పలు అంశాలపై అధ్యయానికి అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు
Farm laws repeal : సాగు చట్టాలను మళ్లీ తెస్తాం.. నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు
December 25, 2021 / 03:20 PM ISTతాము వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే..కొంతమందికి నచ్చలేదని, కానీ..ప్రభుత్వం నిరాశ మాత్రం చెందలేదన్నారు. రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుదన్న ఆయన..
రైతు డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన
December 8, 2021 / 12:01 PM ISTరైతు డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన
Farmers Protest : ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లలో రైతులు..ఉద్యమం ముగిసినట్లేనా!
December 6, 2021 / 04:46 PM ISTరైతుల ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ
Farmers : డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమణ
December 1, 2021 / 05:59 PM ISTపెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.
Narendra Tomar : రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలి..MSPపై కమిటీ ఏర్పాటు
November 27, 2021 / 04:27 PM ISTనూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని
UP Election : మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.25లక్షలు..అఖిలేష్ ఎన్నికల హామీ
November 24, 2021 / 09:55 PM ISTవచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతుల
Farm Laws : లోక్సభలో తొలి రోజే.. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టనున్న కేంద్రం
November 23, 2021 / 11:46 PM ISTమూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Farmers Protest : సింఘు బోర్డర్లో రైతుల మీటింగ్.. ఉ.10గంటలకు నిర్ణయం
November 19, 2021 / 10:07 PM ISTఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ముగిసిపోలేదు. వ్యవసాయ చట్టాలని పార్లమెంట్ లో రద్దు చేసే వరకు.., పంటల మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించే వరకు..............
Satyapal Malik : జంతువు చనిపోతే సంతాపాలు ప్రకటించిన ఢిల్లీ నేతలు 600మంది రైతులు చనిపోతే పట్టించుకోరా
November 7, 2021 / 08:19 PM ISTనూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.