Home » Farmer Leader Rakesh Tikait
రాకేశ్ టికాయత్ ఓ బి గ్రేడ్ వ్యక్తి..రోడ్డుపై వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయ్’ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ, RSSలు ఎంత దూరమైనా వెళ్తాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.