-
Home » Farmer Protest
Farmer Protest
మరోసారి తెరపైకి రైతు ఉద్యమం.. ఢిల్లీ - హర్యానా సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత
ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు...
Punjab: సీఎం అంగీకారంతో నిరసన విరమించిన రైతులు
రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూ
Three Farm Laws: రైతు చట్టాల రద్దు.. తేదీల వారీగా వివరాలు
సంవత్సర రోజులకు మించి చేసిన పోరాటం.. వాతావరణ మార్పులకు చలించని రైతు మొండి ధైర్యం.. మార్పు కోసం ప్రతి పూట ఎదురుచూపులే.. లాఠీ దెబ్బలు.. ఎముకలు కొరికే చలి, గుండెలెండి పోయేంత ఎండ..
Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమానికి 8నెలలు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 2021 జులై 26కు ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 26న మొదలుపెట్టిన ఉద్యమం 240 రోజులుగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది.
బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారానికి బయల్దేరిన రైతు నాయకులు
మాజీ నాయకులు బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్కతాకు వెళ్లనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడికి వెల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చూస్తానని అంటున్నారు. ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గు చూపేలా ప్రయత్నిస్త�
జాన్వీ కపూర్ గుడ్ లక్కు ఆటంకంగా రైతుల ఆందోళన
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కు రైతుల ఆందోళన ఆటంకంగా మారింది. పంజాబ్ లోని పాటియాలా జిల్లాలో ఓ రైతుల గ్రూపు అడ్డుగా వచ్చి కొత్త రైతు చట్టాలకు తాము చేస్తున్న నిరసనకు జాన్వీ కూడా సపోర్ట్ చేయాలంటూ డిమాండ్ చేశ�
చిట్టి చేతుల్లో చైతన్యం : రైతన్నల ఆందోళనలకు ఏడాది చిన్నారి మద్దతు
Delhi farmer protest one year small child sartaj got famous among protesters : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పలు రాష్ట్రాలకు చెందిన రైతులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిగాల�
రైతుల ఆందోళన విజువల్స్ను మర్చిపోలేకపోతున్నా: సోనూసూద్
Sonu Sood: బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ ఢిల్లీ బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళన పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన గురించి మర్చిపోలేకపోతున్నా అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే సామాన్యుడు సైతం దారుణంగా బాధపడాల్సి వస�
రైతు ఆందోళనలకు మద్దతుగా ఆర్మీ వెటరన్ సైనికులు.. మెడల్స్ వెనక్కి ఇచ్చేస్తామంటూ నిరసనలు
రైతు ఆందోళనలకు సింఘూ బోర్డర్ వద్ద ఇండియన్ ఆర్మీ వెటరన్ సైనికులు తమ మద్దతు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో పాల్గొని నవంబర్ 26నుంచి కలెక్ట్ చేసిన 5వేల గ్యాలెంటరీ మెడల్స్ కూడా వెనక్కు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు రైతు �
రైతు సంఘాల పిలుపు మేర కొనసాగుతున్న భారత్ బంద్
[svt-event title=”మహారాష్ట్రలో రైలును అడ్డగించి రైతుల నిరసన” date=”08/12/2020,9:15AM” class=”svt-cd-green” ] రైతు సహాయ సంఘాలు మంగళవారం రైల్ రోకో చేపట్టి మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నిరసన వ్యక్తం చేశాయి. భారత్ బంద్ నేపథ్యంలో స్వాభిమాని శేత్కారీ సంఘటన సభ్యుల�