Farmer Protest

    జూరాల వద్ద టెన్షన్ : నిల్వ నీరు విడుదల

    January 6, 2019 / 04:50 AM IST

    మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వనపర్తి ఆర్డీవో ఆధ్వర్యంలో నిల్వ నీటిని అధికారులు విడుదల చేయడమే ఇందుకు కారణం. నీటిని ఎలా విడుదల చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు విడుదల చేస్తే భవిష్యత్‌లో తాగు నీరు ఎ�

10TV Telugu News