Farmers Associations

    ఈసారైనా ఫలించేనా? : రైతుసంఘాలతో కేంద్రం పదో విడత చర్చలు

    January 20, 2021 / 02:45 PM IST

    Central Government Negotiations : ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలతో.. కేంద్రం పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. కేసులు, దర్యాప్తు సంస్థలతో రైతు మద్దతుదారులపై దాడు�

10TV Telugu News