Home » Farmers Demands
రైతు డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన
పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు
Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజ�
మహబూబ్ నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక వేరుశనగ రైతులు విలవిలలాడుతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధరను పట్టించుకోకుండా వ్యవసాయమార్కెట్ వ్యాపారస్తులు అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు.. తెచ్చిన అప్పులు తీర్చడానికి ఎంతోకొంతకు అమ�