farmers difficulties for tokens

    టోకెన్ల కోసం రైతుల కష్టాలు, తెల్లవారుజాము నుంచి పడిగాపులు

    November 16, 2020 / 04:19 PM IST

    farmers difficulties for tokens: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం కార్యాలయాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో .. టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. నేరేడుచర్లలో రైతులు తెల్లవారుజూము నుంచే వ్యవసాయాధికారి �

10TV Telugu News