-
Home » Farmers donate
Farmers donate
Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ
May 22, 2022 / 07:45 PM IST
కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి విరాళంగా అందజేశారు.