Farmers Load waiver

    రైతులకు శుభవార్త : రూ. 2లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ

    December 21, 2019 / 02:19 PM IST

    రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �

    రాయలసీమ బంద్ కు వామపక్షాలు పిలుపు

    December 28, 2018 / 05:43 AM IST

    కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి.

10TV Telugu News