Home » Farmers Padayatra
ఏలూరు చేరుకున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర చేశారు.
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.