Home » Farmers Petition
ఆర్5 జోన్ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని �
రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
నిజామాబాద్ లోక్సభ ఎన్నికపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల సంఘకు ఈ ఎన్నిక ఒక సవాల్గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ�