Home » Farmers Problems
విత్తనాల కోసం ఎండలో అన్నదాతల పడిగాపులు
Farmers Facing Problems : గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించడం లేదు . అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ టైం వేస్ట్ చేయడు.. టైం పాస్ చేస్తాడ
రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది...కానీ కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని..రైతులు పండించిన పంటను కొనుగోలు చేయటంలోను..పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలోనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభ�