Home » Farooq Abdullah
అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏ చిన్నపని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాటిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ నవ్వులు పూయించటం కామన్ గా మారింది. తాజాగా ఈ జాబితాలో ...
ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి
Farooq Abdullah జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకహోదా కల్పించబడిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah: జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చెప్పి అందరిలో నవ్వులు పూయించారు. నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి ప్రతి ఒక్కరూ �
ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్కామ్ కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక
J&K Parties’ Alliance For Article 370 ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు