fascination

    శాసన రాజధానిగా అమరావతి… ఆ ప్రాంత ప్రజలేమంటున్నారు?

    July 31, 2020 / 09:10 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని �

10TV Telugu News