Home » FASTag
టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన FASTag విధానాన్ని పెట్రోల్ బంకుల్లో కూడా అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల వాహనాదారులు వెయిట్ చేసే ఛాన్స్ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బిల్లులను చెల్లించకుండాన�
FASTag..వల్ల టోల్ గేట్ల వద్ద వాహనదారుల వేచి చూసే సమయం పెరిగిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందు నగదు చెల్లించి ముందుకెళ్లే వారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఇది తీసుకోవడం కంపల్సరీ అని నొక్కి చ�
FASTag లేదా..అయితే..మీకు ఆ రాయితీ వర్తించదంటున్నారు కేంద్రం. ఎందుకంటే..ఫాస్టాగ్ వైపు కొంతమంది వాహనదారులు మళ్లకపోవడంతో పలు చర్యలకు దిగుతోంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వైపు మళ్లించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ�
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామ�
సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు. మరోవైపు బస�
జనవరి 15వ తేదీ దగ్గర పడుతోంది. ఆ రోజు నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. ఫాస్టాగ్ టోకెన్ల కొరత, ఇతరత్రా సమస్యలు ఏర్పడడంతో డిసెంబర్ 15 వరకున్న గడువును జనవరి 15 వరకు పొడిగించారు. కానీ ఇంకా చాలా మంది ఫాస్టాగ్ అంటే ఏమిటీ ? ఎక్కడ తీసుకోవాలి ? తదితర వివరాల�
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద FASTag విధానం 2019, డిసెంబర్ 16వ తేదీ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. వాహనదారులు రెండో రోజు కూడా ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరే సమస్యను నివారించడంతోపాటు ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కే�
ఫాస్టాగ్..ఫాస్టాగ్..ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది. జర్నీని సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనిపేరే ఫాస్టాగ్. జర్నీ చేస్తున్న సమయంలో టోల్ గేట్ల వద్ద ఫీజులు కట్టడం కంపల్సరీ. ఇందుకోసం చాలా సేపు వెయిట్ చే�
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవేలపై టోల్ ఫీజు వసూలుకు ఉపయోగించే ఫాస్టాగ్ విధానం అమలు గడువును పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద కేవలం ఫాస్టాగ్తోనే టోల్ చెల్లింపులు ఉంటాయని గతంలో చెప్పిన కేంద్రం.. త�