Home » father and son died
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకమే ఆ తండ్రి, కొడుకు పాలిట మృత్యుపాశంగా మారింది. వారిని ప్రాణాలను హఠాత్తుగా హరించింది.
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన తండ్రికి సేవ చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన కుమారుడు.. కరోనాతో మృతి చెందాడు. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.