-
Home » father two children
father two children
East Godavari News: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
June 4, 2021 / 07:23 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం తాగింది తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పి. గన్నవరం మండలం కందులపాలెంలో ఈ ఘటన జరిగింది.