Home » Fathullaguda
నాడు వ్యర్థాలకు నిలయం.. నేడు దేశానికే తలమానికం
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
హైదరాబాద్ లో సర్వ మత శ్మశాన వాటికలు నిర్మించారు. ఎల్ బీ నగర్ లో శ్మశాన వాటికలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఫతుల్లాగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలు ఒకే చోట ఉన్నాయి.