Home » February 15
శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకు�