వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.
వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�
మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును
తేనెటీగలంటే అందరికి భయమే. తేనెటీగలు వెంటపడి దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా? అలాంటి తేనెటీగలు మీ కంటిరెప్ప లోపలి భాగంలో ఉంటే తట్టుకోగలరా?
జూ పార్క్ కు వెళ్తే ఏం చేస్తారు. సరదగా జూలోని జంతువులన్నింటిని చూస్తు మురిసిపోతారు. లేదా.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వెంట తెచ్చుకున్న పండ్లు ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా వేస్తారు. అంతేగా..