Home » feeding
ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్�
Stray Dogs : జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.
మనుష్యులతో జంతువులు ఫ్రెండ్లీగా ఉన్నట్లే ఉంటాయి. అంతలోనే విచిత్రంగా దాడులు చేస్తుంటాయి. ఏ మాత్రం అప్రమత్తత లేకపోయినా అవి ఏ రకంగా దాడి చేస్తాయో ఊహించలేం. మంచినీరు అందిస్తున్న ఓ మహిళపైకి తాబేలు ఎలా అటాక్ చేసిందో చూడండి.
తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.
వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�
మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును