Home » Fertilisers
రష్యా నుంచి ఇటీవల భారత దిగుమతులు భారీ స్థాయిలో పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో అక్కడి ఉత్పత్తుల్ని చవకగా కొనేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
కేంద్రప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని భారీగా పెంచినట్లు
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.