Home » Finance Ministers Nirmala Sitharaman
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
2020-21 వార్షిక బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంప్రదిపులపై అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొన్న