-
Home » financial aid
financial aid
వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.
Sri Lanka: భారత్ రానున్న శ్రీలంక ప్రధాని
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
Garuda : కుటుంబానికి రూ.10వేలు.. ఏపీలో మరో కొత్త పథకం
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు సీఎం జగన్. వారందరికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నిరుపేద
UNO : అఫ్ఘాన్కు ఐక్యరాజ్యసమితి 2 కోట్ల డాలర్ల ఆర్థికసాయం
అఫ్ఘాన్ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అఫ్ఘాన్లో ఉన్న తమ సిబ్బంది వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తారని తెలిపింది.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 5వేలు ఆర్థికసాయం..రెండు నెలలు ఫ్రీ రేషన్ : కేజ్రీవాల్
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు
Rs 2000 Scheme : ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.32 కోట్లు విడుదల
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సాయం
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
చెక్ చేసుకోండి.. బ్యాంకు ఖాతాలోకి రూ.15వేలు.. మరో హామీ నిలుపుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు.
ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
సీఎం జగన్ కీలక నిర్ణయం : జెరూసలెం యాత్రికులకు ఆర్థికసాయం పెంపు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర