Home » financial problems
అప్పుల బాధతోపాటు, కుటుంబంలో ఉన్న సమస్యల కారణంగా గుంటూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు టి.మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అపార్ట్మెంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్..
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేత పేరు వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, స�
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇది గుండెలు పిండే విషాదం. కంట తడి పెట్టించే ఘటన. భూమిని నమ్ముకున్న రైతు దంపతులు తనువు చాలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
Mother and Two Daughters suicide : ఖమ్మంలో తీవ్ర విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. పెళ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదం నింపింది. గోపాలపురం ప్రకాశ్, గోవిందమ్మ దంపతులు ఖమ్మం పట్ట
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా
అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.