Home » financial year
జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సాధారణ క్యాలండర్ తో పాటుగా ఆర్ధిక సంవత్సరాన్ని యధావిధిగా కొనసాగిస్తుంటారు. మరి భారత్ లో మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేక తేడా
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్, రష్యా వార్ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై పడింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లను ముద్రించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా రెండువేల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అతని కేబినెట్ మంత్రులందరీ ఆదాయపు పన్నుని యూపీ ప్రభుత్వమే చెల్లించింది. గత రెండు ఆర్థికసంవత్సరాల నుంచి సీఎం యోగి,మంత్రలు ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా సీఎం,మంత్రులు కట్టవలసి
ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే