Home » FIND
జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్ను
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మ
బాత్రూమ్స్,హోటల్ రూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్పై కెమెరాలను ఎలా గుర్తించాలి. ఎలా సేఫ్ గా ఉండాలో తెలుసుకోండీ..
Italy archeologists : పురావస్తు పరిశోధకుల అన్వేషణల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు బైటపడుతుంటాయి. వారి తవ్వకాల్లో చరిత్ర గొప్పతనం బైటపడుతుంటుంది. అటువంటి తవ్వకాల్లో పరిశోధకులు మరో అరుదైన అద్భుతమైన వేల సంవత్సరాల నాటి చరిత్రను వెలికితీశారు. ఆ అద్భుతమైన చ�
Meditation study ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం…. అహాన్ని ప్రేరేపించడం ద్వారా “ఆధిపత్య భావాలను” పెంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 4,000 మంది ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తున్న డచ్ నిపుణులు… ధ్యానం వంటి ఆధ్యాత్మిక శిక్షణ మరియు’ఆధ్యాత్మిక �
జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మంచు చరియల కింద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయ�
కరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయని, 99.9% వైరస్ కణాలు 72 గం�
ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి ? అంటూ పజిల్ విసిరారు అటవీ శాఖ అధికారి సుసాంట నంద. ఈయన సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు విషయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. అటవీ శాఖకు సంబంధించిన వాటిని ఈయన పోస్టు
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తు�