-
Home » FIND
FIND
India Lithium Reserves : జమ్మూకాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు.. దేశంలోనే తొలిసారి గుర్తింపు
February 10, 2023 / 10:48 PM ISTజమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో…
Big reward Finding Killer : ఐదేళ్ల క్రితం దంపతుల హత్య.. హంతకుడి ఆచూకీ తెలిపితే రూ.212 కోట్లు
December 20, 2022 / 07:21 AM ISTకెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
Girl Gang Rape : గ్యాంగ్ రేప్ వల్ల గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాలిక..డీఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రిని తెలుసుకున్న కొడుకు
August 3, 2022 / 08:29 PM ISTఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో…
How to Detect Hidden Cameras :సీక్రెట్ కెమెరాల్ని ఈ ట్రిక్స్తో కనిపెట్టేయండీ..సేఫ్ గా ఉండండీ..
September 24, 2021 / 06:26 PM ISTబాత్రూమ్స్,హోటల్ రూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్పై కెమెరాలను ఎలా గుర్తించాలి. ఎలా సేఫ్ గా ఉండాలో తెలుసుకోండీ..
2,000 ఏళ్ల చరిత్ర : తవ్వకాల్లో బైటపడ్డ రోమన్ చక్రవర్తుల కాలం నాటి రథం..
March 2, 2021 / 10:37 AM ISTItaly archeologists : పురావస్తు పరిశోధకుల అన్వేషణల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు బైటపడుతుంటాయి. వారి తవ్వకాల్లో చరిత్ర గొప్పతనం బైటపడుతుంటుంది. అటువంటి తవ్వకాల్లో పరిశోధకులు మరో అరుదైన అద్భుతమైన వేల సంవత్సరాల నాటి చరిత్రను…
ధ్యానం చేసేవాళ్లలో “ఆధిపత్య భావాలు” ఉంటాయట
December 29, 2020 / 08:44 PM ISTMeditation study ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం…. అహాన్ని ప్రేరేపించడం ద్వారా “ఆధిపత్య భావాలను” పెంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 4,000 మంది ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తున్న డచ్ నిపుణులు… ధ్యానం వంటి…
8 నెలలుగా మంచు కిందే జవాన్ మృతదేహం…ఆగస్టు 15న గుర్తించిన అధికారులు
August 16, 2020 / 09:30 PM ISTజనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)…
కరోనా వైరస్ ను “నీరు”చంపేయగలదు…రష్యా సైంటిస్టులు
July 31, 2020 / 03:24 PM ISTకరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో…
పజిల్ : ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి
March 14, 2020 / 08:15 AM ISTఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి ? అంటూ పజిల్ విసిరారు అటవీ శాఖ అధికారి సుసాంట నంద. ఈయన సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు విషయాలపై ఆయన…
షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడిన సుప్రీంకోర్టు మధ్యవర్తులు
February 19, 2020 / 12:57 PM ISTపౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలకుపైగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని…