ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. భారీ సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా విధించారు.
ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.
ఛార్జర్లు లేకుండా ఐఫోన్లు విక్రయిస్తున్న యాపిల్ సంస్థకు షాక్ ఇచ్చింది బ్రెజిల్. దీనికిగాను ఆ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
ఆన్లైన్ దిగ్గజం అమెజాన్కు సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అమెజాన్ తన వెబ్సైట్లో నాసిరకం ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తుండటంతో లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్లను పరిశీలి�
భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది.
ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వరుసగా ఝలక్ ఇస్తూ వివిధ ఆంక్షల ఉల్లంఘనల కారణంగా భారీ జరిమానాలను విధిస్తున్న సంగతి తెలిసిందే...
అమెరికాలో ఎఫ్టీసీ గుత్తాధిపత్యానికి సంబంధించి ఫేస్బుక్పై కేసు పెట్టగా.. ఆ తర్వాత యూజర్లు బాగా తగ్గిపోయారు.
ఆర్టీసీ బస్సుల్లో మాస్కు లేకుంటే స్పాట్ లోనే జరిమానా విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బార్ అండ్ రెస్టారెంట్కు ఏర్పాటు చేసుకున్న 15 ఫీట్ల బోర్డుకు జీహెచ్ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది.