fine

    చెట్టు నరికించిన వ్యక్తికి రూ.62వేల జరిమానా వేయించిన ఎనిమిదో తరగతి విద్యార్థి

    February 9, 2021 / 07:39 AM IST

    Tree Cut down Person: నాలుగు దశాబ్దాలకు పైగా ఉంటున్న చెట్టును నరికేసిన వ్యక్తిని ఎనిమిదో తరగతి చదివే వ్యక్తి పట్టించాడు. ఎటువంటి అనుమతులు లేకుండా చెట్టును నరికేస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇచ్చి రూ.62వేల 75జరిమానా విధించేలా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగ�

    గోవా బీచ్‌లలో ఆల్కహాల్ తాగితే రూ.10వేలు ఫైన్

    January 8, 2021 / 09:27 PM IST

    గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ బీచ్‌లలో కూర్చొని తాగితే రూ.10వేలు ఫైన్ వేయడానికి డిసైడ్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బీచ్‌లలోని పలు ప్రాంతాల్లో ఖాళీ బాటిళ్లు, పగిలిన సీసాలు కనిపించాయని శుక్రవారం అధికారులు చెప్పారు.

    టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రూ.100 కోట్ల జరిమానా

    December 1, 2020 / 11:03 AM IST

    Jc Divakarreddy fine Rs 100 crore : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ మైనింగ్ శాఖ వంద కోట్ల భారీ జరిమానా విధించింది. 14 లక్షల టన్నుల లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు గానూ వంద కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. రూ. 100 కోట్ల జరి

    మాస్క్ లేక పోతే రూ.2వేల జరిమానా

    November 19, 2020 / 03:51 PM IST

    Rs. 2,000 Fine For Not Wearing Mask In Delhi : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు ఆందోళన కలిగించే స్ధాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ సర్కార్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి ఢిల్లీలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌లు ధ‌రించ‌ని �

    మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

    November 19, 2020 / 03:08 PM IST

    ₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండ�

    కరోనా నిబంధనలు పాటించకపోతే..రూ. 10 లక్షల వరకు ఫైన్

    September 21, 2020 / 01:51 PM IST

    Prime Minister Boris Johnson : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినా..ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరస్తుండడంతో వారిపై కొరడా ఝులిపించేందుకు బ్రిటన్ ప్రభుత్�

    కోర్టు ధిక్కరణ : రూపాయి జరిమానా కట్టేందుకు సిద్ధం…ప్రశాంత్ భూషణ్

    August 31, 2020 / 03:54 PM IST

    కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా త�

    ప్రశాంత్ భూషణ్ కు Rs. 1 జరిమాన…అప్పటిలోగా కట్టకపోతే..మూడేళ్ల జైలు శిక్ష

    August 31, 2020 / 02:08 PM IST

    న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు జరిమాన విధించింది. 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన కేసులో.. ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించారు. ఇందుకు

    దర్శకుడు రాంగోపాల్ వర్మకు రూ.88వేల జరిమానా

    July 30, 2020 / 09:44 AM IST

    వివాదాస్పద, సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) వరుసగా రెండోసారి జరిమానా విధించింది. వర్మ తాజా చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్‌ఎంసీ సె�

    ప్రతీకారం తీర్చుకున్న లైన్ మెన్..పోలీస్ స్టేషన్ కు రూ. 3 లక్షల ఫైన్ వేశాడు, ఎందుకో తెలుసా ?

    July 22, 2020 / 10:15 AM IST

    మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�

10TV Telugu News