fine

    లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన ప్రధానికి రూ.13,000 జరిమానా

    July 1, 2020 / 02:59 AM IST

    ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే లక్ష్యంగా ఆయా దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కుదైలన తమ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలను దశల వారీగా తీసుకుంటూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారత్ ల

    క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల జరిమానా

    April 21, 2020 / 03:07 PM IST

    కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల  జైలు శిక్ష విధించనున్నారు. 

    ఏపీలో కరోనా : మాస్క్ లేదా..అయితే..రూ. 1000 కట్టాల్సిందే

    April 10, 2020 / 06:47 AM IST

    ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్

    కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

    March 19, 2020 / 03:54 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపు�

    ఉద్యోగం మారినందుకు రూ.1300 కోట్లు ఫైన్

    March 7, 2020 / 01:55 AM IST

    ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు

    WE LOVE KCR : మంత్రికి రూ.5వేలు జరిమానా

    February 15, 2020 / 01:16 PM IST

    రూల్ ఈజ్ రూల్. అది కామన్ మ్యాన్ అయినా.. సెలబ్రిటీ అయినా.. పొలిటీషీయన్ అయినా.. పవర్ లో ఉన్నా.. అందరూ సమానమే. రూల్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ విషయంలో ఇదే జరిగింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీ�

    ఆ టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేలు ఫైన్

    February 12, 2020 / 09:49 AM IST

    నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ

    జేసీ బ్రదర్స్ కు వంద కోట్ల జరిమానా?

    February 8, 2020 / 11:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్‌కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

    ఒక్క నెలలో మందుబాబుల నుంచి రూ. 2కోట్ల 25లక్షలు వసూలు

    February 4, 2020 / 01:07 AM IST

    కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే  రోడ్డుపై ప్రయాణికులు, వాహనదారుల భద్రతను కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. మందుబాబులపై చర్యలు కఠినతరం చేస్తూ.. ఒక్క జనవరి నెలలో డ్

    బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

    February 3, 2020 / 05:49 AM IST

    హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర

10TV Telugu News