Home » Fined
దోశ ఆర్డర్ చేస్తే సాంబార్ ఇవ్వలేదు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు.. ఎందుకని అడిగిన కస్టమర్ను అగౌరవంగా మాట్లాడారు. అందుకు పరిహారం అందుకున్నారు.. ఏం జరిగిందో చదవండి.
ఆర్డర్ చేసిన మసాలా దోశ ఇచ్చారు కానీ సాంబార్ ఇవ్వలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది ఓ హోటల్. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా వడ్డీతో సహా జరిమానా కట్టాల్సి వచ్చింది.
గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తన ప్రియురాలు తనను కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో యువతిని ఆమె భర్త నుంచి కస్టడీలోకి తీసుకోవాలని యువకుడు పిటిషన్ దాఖలు చేశాడు.
కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్కు చెందిన ఓ మహిళ తన ఇంటి ఫ్రంట్ డోరుకు పింక్ రంగు వేసుకున్నారు. అయితే ఆ రంగు వేసినందుకు ఎడిన్బర్గ్ నగర మున్సిపాలిటీ ఆమెకు 19 లక్షల జరిమానా విధించింది. 48 ఏళ్ల మిరిండా డిక్సన్ అనే మహిళ తన ఇంట్లో ఉన్�
పొల్యూషన్కు ఏమాత్రం ప్రతికూలం కాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని పోలీసులు చలానా వేశారు. వీళ్లేలా పోలీసు ఉద్యోగం పొందారని విమర్శిస్తే వస్తే రావచ్చు గాక.. కానీ పెట్రోల్ బండి అయినా, ఎలక్ట్రిక్ బండి అయినా ఒకేలా వ్యవహరిస్తా
రూల్ ఈజ్ రూల్.. అది కామన్ మ్యాన్ అయినా సెలెబ్రిటీ అయినా పదవుల్లో ఉన్న వారికైనా అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ని బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికే అధికారులు భారీ జరిమానా విధించారు.
బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యురోపియన్ బీచ్ హ్యాండ్ చాంపియన్షిప్ టోర్నీలో పాల్గొన్న నార్వే మహిళల హ్యాండ్బాల్ జట్టుకు యురోపియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ భారీ జరిమానా విధించింది. టోర్నీలో బికినీలు వేసుకోకుండా మ్యాచ్లు ఆడినం�
Breaking Corona Rules : కరోనా మహమ్మారికి దేశ ప్రధాని అయినా.. సామాన్య పౌరుడైనా..ఒక్కటే. వచ్చిందంటే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే. అలాగే కరోనా నిబంధనలు కూడా దేశాధ్యక్షుడికైనా సామాన్యులకైనా ఒక్కటేనంటూ ఏకంగా దేశ ప్రధానికే భారీ జరిమానా విధించారు పోలీసులు. ఇది మ�
haircuts at police station : పోలీస్ స్టేషన్ లో 31 మంది పోలీసు అధికారులు కటింగ్ చేసుకోవడం పట్ల..ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. చేసిన కటింగ్ కు Turkish origin కు చెందిన వ్యక్తి ఒక్కొక్కరి వద్ద రూ. £10 వసూల�