Fire Accident

    పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం..9 మందికి గాయాలు

    October 8, 2020 / 11:54 AM IST

    odisha:ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పెట్రోల్ బంకు లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్‌ పెట్రోల్‌ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్ర�

    శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై మరో కమిటీ…15 రోజుల్లోగా నివేదిక

    August 23, 2020 / 10:42 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం మరో కమిటీ వేసింది. టీఎస్ ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కమిటీలో సభ్యులు జెఎండీ శ్రీనివాస్ రావు, ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, టీఎస్ జెన్కో ప్

    ప్రాణాలకు తెగించి ప్లాంట్ ను కాపాడాలనుకున్నారు….

    August 21, 2020 / 09:57 PM IST

    ప్రాణాలకు తెగించి పవర్ ప్లాంట్ ను కాపాడాలనుకున్నారు. మంటలను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లదని భావించారు. కానీ వారి ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని గమనించలేకపోయారు. చివరి వరకు మంటలను కంట్రోల్ చేసే క్రమంలోనే ప్రా�

    శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి…జెన్కో అధికారిక ప్రకటన

    August 21, 2020 / 05:44 PM IST

    శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�

    శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం

    August 21, 2020 / 05:09 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ�

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదం… ఆరుగురి మృతదేహాలు లభ్యం

    August 21, 2020 / 04:55 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�

    శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి…ఏఈ సుందర్ సహా ఐదుగురి మృతదేహాల గుర్తింపు

    August 21, 2020 / 03:10 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కో�

    ఓ ఎలుక వల్ల ఆ షోరూమ్ యజమానికి కోటి రూపాయల నష్టం, 6 నెలల తర్వాత బయటపడిన నిజం

    August 21, 2020 / 08:48 AM IST

    ఏంటి, టైటిల్ చూసి షాక్ తిన్నారా? ఓ ఎలుక వల్ల కోటి రూపాయలు నష్టం రావడం ఏంటి? ఇదెలా సాధ్యం అనే ధర్మ సందేహం వచ్చింది కదూ. కానీ ఇది నిప్పులాంటి నిజం. ఓ ఎలుక ఓ షోరూమ్ యజమాని కొంపముంచింది. అతడికి ఏకంగా కోటి రూపాయల నష్టం మిగిల్చింది. ఎలుక వల్ల నష్టం జరిగ�

    శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు

    August 21, 2020 / 06:17 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొ�

    స్వర్ణ ప్యాలెస్‌ చుట్టూ రాజకీయ మంట!

    August 20, 2020 / 09:24 PM IST

    అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేశ్‌ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవి�

10TV Telugu News