Home » Fire Accident
అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం. పది మంది ప్�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై డాక్టర్ రాయపాటి శైలజ స్పందించారు. తమ వద్ద అన్ని అనుమతులు వున్న ప్రభుత్వం వేధిస్తోందని ఆమె అన్నారు. రమేష్ బాబుకు కులం పేరు అంటగట్టి దుష్పప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ అనుమతితోనే ప్రైవేటు కోవ
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకప
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ కు మద్దతుగా యాక్టర్ బెనర్జీ నిలిచారు. నిజాయితీకి రమేష్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన తప్పు చేసే వ్యక్తి కాదన్నారు. చిన్నతనం నుంచి రమేష్ ఎలాంటి వారో తనకు తెలుసన్నారు. డబ్బుల గురించి ఆలోచిం�
విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై కమిటీలు రిపోర్టులు తయారు చేశాయి. ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు మే 18న అనుమతి కోరిన రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, మే 15
కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�
విజయవాడలో కరోనా సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోవడం తీరని విషాదం నింపింది. అసలు స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? కారణాలు ఏంటి? అనే విషయాల్లోకి వెళితే, శాని
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్ను లీజుకు